మహా పురుషులు మరణించారు,దుర్బలులు మరణించారు.దేవతాస్వరూపులు సైతం మరణించారు. మృత్యువు- ఎక్కడ చూసినా అది ఉంది.అంతులేని గతానికి యీప్రపంచం శ్మశానభూమి.ఐనా మనం యీ దేహాన్ని అంటిపెట్టుకొని ఉన్నాం.“నేనెన్నడూ చనిపోవటంలేదు.“ ఈ దేహం నశించక తప్పదని స్పష్టంగా తెలిసీ,దీన్ని పట్టుకొని పాకులాడుతున్నాం. ఇందులో అర్ధం లేకపోలేదు.ఒక అర్ధంలో మనం మరణించం.నిజంగా నాశనం లేనిది ఆత్మే.ఐనా మనం అంటిపెట్టుకొనుండేది యీ దేహాన్నే.అది మన తప్పు.
శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం-౨ పేజీ౧౮౦.
Thursday, June 3, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment