లక్ష్మీకటాక్షానికి దూరమై, దురదృష్టపీడితులై,వివేచనాజ్ఞానం పూర్తిగా నశించిపోయి,అధఃపతితులై, ఆకలితో మలమల మాడుతూ, పరస్పరం కలహించుకుంటూ, అసూయాపరులై అలమటిస్తున్నఈదేశస్తులను(భారతీయులను)ఎవరైనా హృదయపూర్వకంగా ప్రేమించగలిగిన నాడు మన భారతదేశం తిరిగి జాగృతం కాగలదని నేనూ నమ్ముతున్నాను.
_ శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం,10.108
No comments:
Post a Comment