నాయనా! ఉన్న విషయమేమంటే, ఈ లోకమంతా నీచమైన కుతంత్రాలతోనిండిపొయింది. కాని, నైతిక బలం,వివేకం కలవాళ్ళు వీతివల్ల ఎప్పుడూ మోసపోరు.లోకం దాని యిష్టం వచ్చినట్లు మాట్లాడనీ, నేను ధర్మమార్గాన్నే అనుసరిస్తాను.ఇది ధీరుని విధానం అని తెలుసుకో! లేకపోతే, రాత్రింబవళ్ళు వీడేమి అన్నాడో, వాడేమి వ్రాశాడో అని చూస్తుంటే , ఈ లోకంలో ఏ మహత్కార్యం సాధ్యం కాదు.
_స్వామి వివేకానంద
( స్వామి శిష్య సంభాషణలు,పేజీ౧౧౦,౧౭_౨౨)
Saturday, October 31, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment